Wednesday, March 23, 2011







మాంసపు ముద్దలు ఎగిరి పడ్డాయి.
రక్తపు ఏరులు పరాయి.
పరీక్షల్లో తేలిందేంటంటే..
అందులో.. ఏ కులం,  ఏ మతం..
చెప్పలేకపోతున్నం.అని 
మరవి ఎవరికి చెందినవో  ?
మనుషులకు చెందినవని.







                                                         ------బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment